విశాఖ: ‘బాబూ మీ నాన్న వైయస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రజలకు మంచి చేయాలని, అలా చేస్తావన్న నమ్మకం ఉందని ఓ శాతాధిక వృద్ధుడు వైయస్ జగన్ను దీవించారు. ప్రజా సంకల్ప యాత్ర 266వ రోజు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో కొనసాగింది. పాదయాత్రలో నేమగొట్టిపాలెంకు చెందిన వందేళ్ల వృద్ధుడు గొలగాని అప్పలస్వామి జననేతను కలిశారు. ఈ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DiZ8mS
via IFTTT September 19, 2018 at 11:56PM
No comments:
Post a Comment