పశ్చిమగోదావరిః వైయస్ జగన్ పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దెందులూరు కన్వీనర్ కొటారు అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో పెదవేగి మండలం కవ్వగుంట నుంచి లక్ష్మీపురం మీదగా వంగూరు వరుకు గ్రామస్తుల పాదయాత్ర నిర్వహించారు. జగనన్న వస్తేనే రాష్ట్ర్రానికి మంచి రోజులు వస్తాయని గ్రామస్తులు తెలిపారు. అనంతరం రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DcmoTy
via IFTTT September 20, 2018 at 05:31PM
No comments:
Post a Comment