08–09–2018, శనివారం గోపాలపట్నం హైస్కూల్ ప్రాంతం, విశాఖపట్నం జిల్లాగ్రామీణ విశాఖలో పాదయాత్ర ముగిసింది. గ్రేటర్ పరిధిలోకి అడుగుపెట్టాను. నగర పరిధిలోకి వచ్చేప్పటికి భూముల విలువ పెరిగే కొద్దీ.. పచ్చ చొక్కాల భూదందాలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ పెద్దల భూకుంభకోణాలూ అధికమే. భూదోపిడీల్లో అమరావతికి ఏమాత్రం తీసిపోవడం లేదు. పేదలకు ఇచ్చిన డి–పట్టా భూములను అధికార పార్టీ వారు కబ్జా చేసి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CxYsdi
via IFTTT September 09, 2018 at 02:45PM
No comments:
Post a Comment