జగన్ సీఎం అయితే ఆంధ్రపదేశ్లో ప్రతిఒక్కరూ ఆనందంగా ఉంటారని వికలాంగులు అన్నారు. వికలాంగులకు జగనన్న 3 వేలు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గోపాల పట్నంలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో వారు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ ఖచ్చితంగా ఘన విజయం సాధించి జననేత సీఎం అవుతారని ధీమావ్యక్తం చేశారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CxJp2Y
via IFTTT September 09, 2018 at 05:01PM
No comments:
Post a Comment