9 September 2018

విశాఖలో జన సునామి https://ift.tt/2CJHHvQ

విశాఖ నగరం జనసంద్రంతో ఉప్పొంగుతోంది. వైయస్‌ జగన్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరి కాసేపట్లో  ప్రారంభం కానున్న భారీ బహిరంగ సభకు  వైయస్‌ జగన్‌ బహిరంగ సభ వీక్షణకు నగరంలో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వైఎంసీఏ,గోకుల్‌ పార్కు, సీఎంఆర్, సెంట్రల్‌ పార్కు,శివాజీ పార్కు, ఏన్‌ఏడీ జంక్షన్,గాజువాక జంక్షన్‌లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుంచి ఉదయం నుంచే లక్షలాది

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CJHHvQ
via IFTTT September 09, 2018 at 09:40PM

No comments:

Post a Comment