9 September 2018

పెట్రో ధరల నియంత్రణలో టిడిపి, బిజెపిలు విఫలం https://ift.tt/2CA1AoX

పెట్రో,డిజిల్‌ ధరల పెరుగుదలపై టీడీపీ,బీజేపీ బాధ్యత వహించాలి వైయస్‌ఆర్‌సీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్  విజయవాడః పెట్రోలు,డిజిల్‌ల ధరల పెరుగుదల ను టీడీపీ ప్రభుత్వం ఆదాయ వనరులుగా మార్చుకుంటోందని  వైయస్‌ఆర్‌సీపీ నేతలు  మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ లు మండిపడ్డారు. ప్రభుత్వానికి పెట్రోలు,డిజీల్‌ మీద పన్నుల ద్వారా 10వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని దానిని, 11వేల కోట్ల రూపాయలకు పెంచడమే లక్ష్యంగా చంద్రబాబు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CA1AoX
via IFTTT September 09, 2018 at 07:07PM

No comments:

Post a Comment