5 September 2018

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర @2900 కిలోమీట‌ర్లు https://ift.tt/2Njd308

విశాఖ‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన‌ ప్రజాసంకల్ప యాత్రలో బుధ‌వారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అశేష జనవాహిని వెంట నడువగా విశాఖ‌ జిల్లా  పెందుర్తి నియోజకవర్గంలో వైయ‌స్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర 2900 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్ స‌బ్బ‌వ‌రం వ‌ద్ద 2900 కిలోమీట‌ర్ల‌కు గుర్తుగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Njd308
via IFTTT September 05, 2018 at 09:54PM

No comments:

Post a Comment