16 September 2018

దువ్వపాలెం క్రాస్ నుంచి 263వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2MAiK5F

 విశాఖపట్నం : వైఎయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం వైయ‌స్‌ జగన్‌.. పెందుర్తి నియోజకవర్గంలోని దువ్వపాలెం క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. జ‌న‌నేత‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైయ‌స్‌ జగన్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MAiK5F
via IFTTT September 16, 2018 at 03:53PM

No comments:

Post a Comment