10 September 2018

తాటిచెట్లపాలెం నుంచి 259వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2oWAlel

  విశాఖపట్నం : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. 259వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సోమవారం ఉదయం వైయ‌స్‌ జగన్‌ విశాఖటపట్నం నియోజకవర్గంలోని తాటిచెట్లపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్క‌డి నుంచి అక్కయ్య పాలెం, దొండపర్తి జంక్షన్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2oWAlel
via IFTTT September 10, 2018 at 02:38PM

No comments:

Post a Comment