6 September 2018

స‌బ్బ‌వ‌రం నుంచి 256వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2NNNYHz

విశాఖ‌ : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  విశాఖ జిల్లాలో దిగ్విజ‌య‌వంగా కొన‌సాగుతోంది.  గురువారం ఉదయం జననేత వైయ‌స్ జ‌గ‌న్ స‌బ్బ‌వ‌రం శివారు నుంచి 256వ రోజు పాదయాత్ర ప్రారంభించారు.  అక్కడి నుంచి అమృతాపురం, ఇప్పవానిపాలెం మీదగా జెర్రిపోతులపాలెం వరకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర కొన‌సాగుతోంది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NNNYHz
via IFTTT September 06, 2018 at 02:53PM

No comments:

Post a Comment