5 September 2018

గళ్లేపల్లి నుంచి 255వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2wEKO1G

విశాఖ‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 255వ రోజు పాద‌యాత్ర గ‌ళ్లేప‌ల్లి నుంచి ప్రారంభమైంది. అక్క‌డి నుంచి రావులమ్మపాలెం క్రాస్‌, ఆదిరెడ్డిపాలెం క్రాస్‌, సబ్బవరం వరకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర సాగనుంది. సబ్బవరంలో సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభలో జ‌న‌నేత పాల్గొని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wEKO1G
via IFTTT September 05, 2018 at 03:05PM

No comments:

Post a Comment