4 September 2018

ప్రజా సంకల్ప యాత్ర 255వ రోజు షెడ్యూల్‌ https://ift.tt/2wDDLa6

విశాఖ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 255వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. వైయస్‌ జగన్‌ బుధవారం ఉదయం సబ్బవరం మండలంలోని బస చేసే ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గుల్లేపల్లి, రావులంపాలెం క్రాస్, ఆదిరెడ్డిపాలెం క్రాస్‌ వరకు సాగుతుంది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wDDLa6
via IFTTT September 04, 2018 at 11:32PM

No comments:

Post a Comment