విశాఖః విశాఖలోని కంచరపాలెంలో జరగబోయే వైయస్ఆర్సీపీ భారీ బహిరంగ సభ 2019లో వైయస్ జగన్ గెలుపునకు నాంది కాబోతుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం జరగబోయే బహిరంగ సభలో జగన్ ప్రసంగం కోసం ప్రజలు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా బహిరంగ సభలో పాల్గొనడానికి సిద్ధమయ్యారన్నారు.బడుగు,బలహీన వర్గాల ఆశాదీపంలా ప్రజలు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CAmjJ3
via IFTTT September 09, 2018 at 04:43PM
No comments:
Post a Comment