7 September 2018

12న ముస్లింలతో వైయ‌స్‌ జగన్‌ ఆత్మీయ సమ్మేళనం https://ift.tt/2wPwnZF

  విశాఖ‌: ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 12వ తేదీన విశాఖపట్నంలో ముస్లింలు ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొంటారు. పాదయాత్రలో ఇప్పటికే వైయ‌స్ జగన్‌ వివిధ సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. విశాఖ‌లో ఈ నెల 10వ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wPwnZF
via IFTTT September 07, 2018 at 03:29PM

No comments:

Post a Comment