ప్రకాశం: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ కృషి చేస్తున్నారని పార్టీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త తూమాటి మాధవరావు అన్నారు. జూలై 8న వైయస్ఆర్ జయంతి సందర్భంగా పామూరు బస్టాండ్ సెంటర్లో రాజన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రూ. 2లకే భోజనం ఏర్పాటు చేస్తున్నామన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tWMBym
via IFTTT July 06, 2018 at 06:33PM
No comments:
Post a Comment