వైయస్ఆర్ జిల్లా: పూర్తికాని ఇళ్లకు పూలదండలు కట్టి తెలుగుదేశం పార్టీ గృహప్రవేశాలు చేయిస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. టీడీపీ చేస్తున్న గృహప్రవేశాల సందర్భంగా తన నియోజకవర్గంలోని ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 2,320 ఇళ్లు మంజూరు చేస్తే దాంట్లో 534 మాత్రమే పూర్తి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MUsqs5
via IFTTT July 06, 2018 at 07:53PM
No comments:
Post a Comment