6 July 2018

మరోసారి మోసానికి చంద్రబాబు కుట్ర https://ift.tt/2KS2tfp

వైయస్‌ఆర్‌ జిల్లా: ఎన్నికల వేళ నామమాత్రపు జీతాలు పెంచి అంగన్‌వాడీ, ఆశావర్కర్లను చంద్రబాబు మళ్లీ మోసం చేయడానికి పూనుకున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంజద్‌ బాషా, రఘురామిరెడ్డిలు అన్నారు. కడపలో వారు మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, హోంగార్డులు ఆందోళన చేస్తే లాఠీచార్జ్‌ చేయించింది చంద్రబాబూ కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KS2tfp
via IFTTT July 06, 2018 at 08:17PM

No comments:

Post a Comment