హేతుబద్ధత లేకుండా ఎంఎస్పీస్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు కాలేదుహైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కల్పించామని చెప్పడం నామమాత్రపు చర్య అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. దేశంలో సుమారు 70 రకాల పంటలు పండిస్తుంటే.. 14 పంటలకు మాత్రమే ఎంఎస్పీ పెంచడం ఆత్మవంచన అన్నారు. గతంలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Jxma8d
via IFTTT July 06, 2018 at 08:25PM
No comments:
Post a Comment