6 July 2018

శ్రీకాకుళం జిల్లాలో భారీగా చేరికలు https://ift.tt/2zeSzjv

శ్రీకాకుళం: టీడీపీ మోసపూరిత పాలనతో విసుకుచెందిన అధికార పార్టీ నేతలు వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మచ్చ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు 500 మంది వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. రణస్థల మండలానికి చెందిన టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త గొర్నె కిరణ్‌కుమార్‌ నేతృత్వంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. విజయనగరం పార్లమెంట్‌ సమన్వయకర్త

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zeSzjv
via IFTTT July 06, 2018 at 06:32PM

No comments:

Post a Comment