10 July 2018

ప్రజాసంకల్పయాత్రకు వర్షం అంతరాయం https://ift.tt/2m2K4OW

తూర్పు గోదావ‌రి : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 210వ రోజు ప్రజాసంకల్పయాత్రకు వర్షం అంతరాయంగా మారింది. దీంతో ఉదయం ప్రారంభం కావాల్సిన పాదయాత్ర మరింత ఆలస్యం కానుంది. ఇవాళ జనేనత పాదయాత్ర మండపేట నియోజకవర్గం రాయవరం నుంచి ప్రారంభమై..అక్కడ నుంచి అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలోని కొమరిపాలెం, తొస్సిపుడి క్రాస్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2m2K4OW
via IFTTT July 10, 2018 at 05:01PM

No comments:

Post a Comment