10 July 2018

హైకోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలు https://ift.tt/2ulHJlV

అనంతపురం: వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య తాడిపత్రి రెవెన్యూ అధికారులపై హైకోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలు చేశారు. రెవెన్యూ అధికారుల తప్పుడు ఫిర్యాదుపై తాడిపత్రి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తహశీల్దార్‌ యల్లమ్మ, ఆర్‌ఐ మల్లేష్‌పై 24 గంటల్లో కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దళిత మహిళకు న్యాయం చేయాలంటూ వారం క్రితం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ulHJlV
via IFTTT July 10, 2018 at 05:19PM

No comments:

Post a Comment