10 July 2018

వైయ‌స్‌ జగన్‌కు ఆహ్వానం https://ift.tt/2m7d4oY

 తూర్పుగోదావరి : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడానికి ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైయ‌స్ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మెహన్‌రెడ్డిని చాతుర్మాస దీక్ష పూజల్లో పాల్గొనాలని కరప గ్రామానికి చెందిన శారదాపీఠం ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్‌ చాగంటి సూరిబాబు ఆహ్వానించారు. సోమేశ్వరం లోని క్యాంపు ఆఫీసులో ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. విశాఖ శారదా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2m7d4oY
via IFTTT July 10, 2018 at 03:22PM

No comments:

Post a Comment