ఏర్పాట్లు పూర్తి చేసిన నాయకులు, కార్యకర్తలుకేంద్ర, రాష్ట్ర నియంత వైఖరిపై వైయస్ఆర్ సీపీ పోరుఅనంతపురం: కేంద్ర, రాష్ట్ర నియంత వైఖరికి నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు ఉధృతం చేసింది. విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా సాధనకు అనంత వేదికగా ‘వంచనపై గర్జన దీక్ష’ చేపట్టింది. అందుకు అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానం ముస్తాబైంది.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lL3PdR
via IFTTT July 01, 2018 at 09:43PM
No comments:
Post a Comment