అనంతపురం: చంద్రబాబుకు ఏపీఎన్డీఓ అధ్యక్షుడు అశోక్బాబు తొత్తుగా వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగుల అంగీకారం లేకుండానే అమరావతి పేరుతో రూ. 2 వందల కోట్లు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అనంతలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా పీఆర్సీ బకాయిలు ఇవ్వలేదు.. ఇప్పుడు పెన్షనర్ల డబ్బులు పట్టుకుంటామంటే ఎలా అని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yVwHcJ
via IFTTT July 01, 2018 at 09:34PM
No comments:
Post a Comment