ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మాదే సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అనంతపురం : ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసాన్ని గర్హిస్తూ, వారి వంచనను ప్రజలకు వివరించడానికి సోమవారం నాడు అనంతపురం లో వైయస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వంచన పై దీక్ష ను నిర్వహిస్తున్నారు. పార్టీకి చెందిన మాజీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ,నియోజకవర్గాల సమన్వయ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MDhuyP
via IFTTT July 02, 2018 at 05:13AM
No comments:
Post a Comment