తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రాయవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావడంతో పట్టణం పోటెత్తింది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగిచనున్నారు. కొద్ది సేపటి క్రితమే బహిరంగ సభ ప్రారంభమైంది.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L4ctPL
via IFTTT July 09, 2018 at 10:32PM
No comments:
Post a Comment