అమెరికా: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికి దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించాలని కోరుతూ కోటీ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) సభలో తీర్మానించారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ‘నాటా’ మహా సంబరాల్లో వైయస్ఆర్సీపీ మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్రెడ్డి,
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2J7cWyR
via IFTTT July 09, 2018 at 10:00PM
No comments:
Post a Comment