9 July 2018

రాష్ట్రంలో దుష్టపాలన https://ift.tt/2KWYcqU

తూర్పు గోదావరి: రాష్ట్రంలో దుష్ట పరిపాలన సాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మీ మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రాయవరంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. బాబు దుష్టపరిపాలనను బంగాళఖాతంలో కలపాలని ఆమె పిలుపునిచ్చారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KWYcqU
via IFTTT July 09, 2018 at 10:35PM

No comments:

Post a Comment