తూర్పు గోదావరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర వర్షం లోనే కొనసాగుతోంది. వరుస రెండు రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. ఈ రోడ్లపైనే వైయస్ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. వైయస్ జగన్కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KRMgYv
via IFTTT July 12, 2018 at 07:03PM
No comments:
Post a Comment