12 July 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన సీరియల్‌ ఆర్టిస్ట్‌ కృష్ణ కిశోర్‌ https://ift.tt/2KPAU77

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇటీవల సినిమాటోగ్రఫర్‌ చోటా కే నాయుడు వైయస్‌ జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించగా తాజాగా సీరియల్‌ ఆర్టిస్టు కృష్ణ కిశోర్‌ కలిశారు. గురువారం అనపర్తి నియోజకవర్గంలోని ఉలపల్లె వద్ద ఆయన జననేతను కలిసి కొంత దూరం నడిచి మద్దతు ప్రకటించారు. ఈ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KPAU77
via IFTTT July 12, 2018 at 08:07PM

No comments:

Post a Comment