12 July 2018

పోలవరంపై ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కరువు https://ift.tt/2zwF9iQ

బొత్స సత్యనారాయణహైదరాబాద్‌: పోలవరాన్ని వదిలేసి పట్టిసీమకు ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో బడ్జెట్‌ కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయన్నారు. కేంద్రంలో బీజేపీకి, టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరాన్ని చంద్రబాబు తన స్వార్థం కోసం తీసుకున్నారని మండిపడ్డారు. డీపీఆర్‌లో ఎందుకు వ్యత్యాసాలు వచ్చాయని ఆయన నిలదీశారు. భూసేకరణ ఎందుకు పెరిగిందని, నిర్మాణ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zwF9iQ
via IFTTT July 12, 2018 at 06:51PM

No comments:

Post a Comment