9 July 2018

జననేత ప్రజాధరణకు టీడీపీ వెన్నులో వణుకు https://ift.tt/2KG6mVw

వైయస్‌ జగన్‌ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందివైయస్‌ఆర్‌ సీపీ మండపేట కోఆర్డినేటర్‌ లీలా కృష్ణతూర్పుగోదావరి: ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ప్రజాధరణ చూసి తెలుగుదేశం పార్టీ వెన్నులో వణుకుపడుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్‌ లీలా కృష్ణ అన్నారు. పాదయాత్రగా వస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకోవడానికి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KG6mVw
via IFTTT July 09, 2018 at 06:32PM

No comments:

Post a Comment