డెంగీ, మలేరియాతో రోజుకు పదుల సంఖ్యలో మృతితమ కష్టాలు చెప్పుకొని జననేత ఎదుట కన్నీరుపెట్టుకున్న గిరిజనంగిరిజన ప్రాంతాల్లో వైయస్ఆర్ సీపీ గెలిచిందని చంద్రబాబుకు ద్వేషంతూర్పుగోదావరి: ఏజెన్సీ ప్రాంతంలో డెంగీ వ్యాధితో ప్రజలు చనిపోతున్నా.. చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి శెట్టి గంగాధర్ ఆవేదన వ్యక్తం చేశారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zooWwc
via IFTTT July 09, 2018 at 07:04PM
No comments:
Post a Comment