4 July 2018

ప్రజా సంకల్పయాత్ర 205 రోజు షెడ్యూల్ https://ift.tt/2tTEp1X

రామచంద్రాపురం: ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 205 రోజు నాటి ప్రజా సంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం కాజలూరు, గంగవరం, రామచంద్రాపురం మండలాల్లో జరగనుంది. బుధవారం ఉదయం కాజలూరు మండలం కొయ్యేరు నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. అటు నుంచి బాలాంత్రం,  ఎర్ర పోతవరం, వేగాయమ్మ పేట, ద్రాక్షారామం వరకు పాదయాత్ర చేయనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tTEp1X
via IFTTT July 04, 2018 at 02:46PM

No comments:

Post a Comment