4 July 2018

ఏ ప్రాంతానికి వెళ్లినా చంద్రబాబు మాటిచ్చి మోసం చేశారన్నా అంటున్నారు ప్రజలు https://ift.tt/2lQpMYR

03–07–2018, మంగళవారం,కుయ్యేరు, తూర్పుగోదావరి జిల్లా.పంచారామాల్లో ఒకటై, దక్షిణ కాశీగా పిలిచే ద్రాక్షారామంలో వెలసిన భీమేశ్వర స్వామిని, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా అలరారుతున్న మాణిక్యాంబ అమ్మవారిని భక్తులు మహా మహిమాన్వితులుగా కొలుస్తారు. అట్టి ఆధ్యాత్మిక క్షేత్రమున్న రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ రోజు ప్రజాసంకల్ప యాత్ర సాగింది. రాత్రి మొదలైన వర్షం ఉదయం కూడా ఎడతెరిపి లేకుండా కురవడంతో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lQpMYR
via IFTTT July 04, 2018 at 03:24PM

No comments:

Post a Comment