3 July 2018

మెడికల్ సీట్ల భర్తీలో బిసిలకు అన్యాయం https://ift.tt/2u8agvp

విజయవాడ ప్రభుత్వ నిర్లక్ష్యం నిర్లిప్తతల కారణంగా మెడికల్ సీట్లభర్తీలో బలహీన వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందనీ, దీనిని నివారించడానికి వెంటనే చర్యలు చేపట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. ఈ నష్టాన్ని నివారించని పక్షంలో ముఖ్యమంత్రి, టిడిపి నాయకులు బడుగు బలహీన వర్గాల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2u8agvp
via IFTTT July 04, 2018 at 12:21AM

No comments:

Post a Comment