10 July 2018

జనం సొమ్ముతో చంద్రబాబు విదేశీ పర్యటనలు https://ift.tt/2ujqB09

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మహైదరాబాద్‌: జనం సొమ్ముతో చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. విదేశీ పర్యటనలతో చంద్రబాబు సాధించింది ఏంటని ప్రశ్నించారు. సరదాల కోసం, దుబారా చేసేందుకే చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారన్నారు. చంద్రబాబు పర్యటనలతో ఎవరికి లాభమని ఆమె నిలదీశారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ujqB09
via IFTTT July 10, 2018 at 06:49PM

No comments:

Post a Comment