9 July 2018

వైయస్‌ఆర్‌ పేరు చెప్పగానే కళ్లలో నీళ్లు వచ్చాయి https://ift.tt/2uhX6fj

 అమెరికా: దివంగత ముఖ్యమంత్రి గొప్పతనం ప్రపంచమంతా చూసిందని మాజీ ఎంపీ, వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. మహానేత మరణించి తొమ్మిదేళ్లు అవుతున్నా..ఆయన వీడియో చూస్తే ఇప్పటికీ కళ్లలో నీళ్లు వస్తాయని భావోద్వేగానికి గురయ్యారు. వైయస్‌ఆర్‌ లేని లోటు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తమ నియోజకవర్గంలో ఓ వ్యక్తి అనారోగ్యానికి గురైతే..ఆపరేషన్‌ చేయించేందుకు రూ.6 లక్షలు అవసరమయ్యాయి.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2uhX6fj
via IFTTT July 09, 2018 at 05:47PM

No comments:

Post a Comment