9 July 2018

మహానేతకు మరణం లేదు https://ift.tt/2m2OMfJ

అమెరికా: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డికి మరణం లేదని, సదాకాలం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైయస్‌ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. అమెరికాలో నిర్వహించిన వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమెరికాలో ఇంత మంది తెలుగు వారి మధ్య మహానేత జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2m2OMfJ
via IFTTT July 09, 2018 at 05:56PM

No comments:

Post a Comment