వైయస్ఆర్ జిల్లా: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆయనకు కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం మహానేత సమాధి వద్ద వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, కూతురు షర్మిలమ్మ, వైయస్ భారతమ్మ, తదితరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NxQEJO
via IFTTT July 08, 2018 at 04:02PM
No comments:
Post a Comment