8 July 2018

ప్రజా సంకల్పం @ 2,500 కి.మీ. https://ift.tt/2u1Oji3

  మరో మైలురాయిని అధిగమించిన వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రతూర్పు గోదావ‌రి: ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు, చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను ఎండగట్టేందుకు.. వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఆదివారం మరో మైలురాయిని అధిగమించింది. వైయ‌స్ఆర్‌ కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన జననేత పాదయాత్ర.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2u1Oji3
via IFTTT July 08, 2018 at 03:56PM

No comments:

Post a Comment