తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాలాంత్రం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా రాజన్న బిడ్డకు తమ సమస్యలు చెప్పుకుంటూ స్థానికులు సాంత్వన పొందుతున్నారు. వారికి వైయస్ జగన్ వారందరికీ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NpNwjc
via IFTTT July 04, 2018 at 05:40PM
No comments:
Post a Comment