తూర్పు గోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కుయ్యేరు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జననేతను కలిసి తమ గ్రామంలో అంతర్గత రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, మంచినీటి సమస్య వేధిస్తుందని ఫిర్యాదు చేశారు. వారి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KJfAMM
via IFTTT July 04, 2018 at 05:36PM
No comments:
Post a Comment