8 July 2018

ప్రజలకు మౌలిక వసతుల కల్పనలోనూ రాజకీయ వివక్ష భావ్యమేనా? https://ift.tt/2lZwSdy

07–07–2018, శనివారం పసలపూడి, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్రలో అశేష జన సమూహంతో పాటు.. వర్షమూ వెన్నంటి అనుసరిస్తూనే ఉంది. ఈ రోజు కూడా వర్షపు చినుకుల మధ్యనే ఆత్మీయులను పలకరిస్తూ అడుగు ముందుకేశాను.  అధికారంలో ఉన్నవారి సంకుచితత్వం తమకు శాపమైన వైనాన్ని వివరించారు.. నెలపర్తిపాడు పంచాయతీ ప్రజలు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా తమకు ఇక్కట్లు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lZwSdy
via IFTTT July 08, 2018 at 03:29PM

No comments:

Post a Comment