తూర్పు గోదావరి : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని రాజన్న తనయుడు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైయస్ జగన్ తన ట్విటర్లో స్పందించారు. తండ్రి వైయస్ఆర్ జయంతి రోజే నేను చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 2500 కిలోమీటర్ల అరుదైన మైలురాయిని చేరుకోనుండటం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L1pf15
via IFTTT July 08, 2018 at 03:38PM
No comments:
Post a Comment