3 July 2018

కష్టాల్లోంచి ప్రజలను గట్టెక్కించాల్సింది పోయి.. వెన్నుపోటు పొడవడం దారుణం https://ift.tt/2lRwFt2

02–07–2018, సోమవారం  కోలంక, తూర్పుగోదావరి జిల్లా  అశేష ఆత్మీయ జనసమూహం వెంటరాగా.. గౌతమీ నదిపై.. బాలయోగి వారధి మీదుగా పాదయాత్ర సాగింది. సాగర సంగమానికి ఉరకలెత్తుతున్న గౌతమీ గోదావరిని చూ స్తుంటే.. జల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసి.. సముద్ర గర్భంలో కలిసిపోతున్న అపార జలరాశిని సద్వినియోగం చేసి.. కోట్లాది మంది ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీర్చగలిగితే.. అంతకన్నా అదృష్టం ఏముంటుందనిపించింది.   ఈ ప్రాంత ప్రజల బాగోగులను

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lRwFt2
via IFTTT July 03, 2018 at 01:20PM

No comments:

Post a Comment