3 July 2018

వర్షం కారణంగా పాదయాత్ర వాయిదా https://ift.tt/2NhZOdk

తూర్పు గోదావరి జిల్లా:  ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 204 రోజు నాటి పాదయాత్ర భారీ వర్షం కారణంగా మంగళవారం వరకు వాయిదా పడింది. ప్రస్తుతం రామచంద్రాపురంలో పాదయాత్ర జరుగుతోంది. వర్షం కారణంగా ఈ రోజు సాయంత్రం ద్రాక్షారామంలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను బుధవారానికి వాయిదా వేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NhZOdk
via IFTTT July 03, 2018 at 04:13PM

No comments:

Post a Comment