వైయస్ జగన్ను కలిసిన ఏఎన్ఎంలుసమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఆవేదనతూర్పుగోదావరి: ముఖ్యమంత్రి చంద్రబాబు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఏఎన్ఎంలు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రాపురంలో పాదయాత్ర చేస్తున్న జననేతను ఏఎన్ఎంలు కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సమాన పనికి సమాన వేతనం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ljiTiv
via IFTTT July 05, 2018 at 06:44PM
No comments:
Post a Comment