5 July 2018

టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం https://ift.tt/2lWeFgU

తూర్పుగోదావరి: చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ప్రముఖ డాక్టర్‌ మురళీకృష్ణ అన్నారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మురళీకృష్ణ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని చంద్రబాబు సర్కార్‌ అభివృద్ధి చేయకుండా స్వార్థ రాజకీయాలు చేస్తున్నారనే భావనలో ప్రజలంతా ఉన్నారన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lWeFgU
via IFTTT July 05, 2018 at 06:43PM

No comments:

Post a Comment