చిత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విద్యాభివృద్ధికి తన వంతు సాయం అందజేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ఆమె ఫ్యాన్లను విరాళంగా అందజేశారు. బుధవారం వడమాలపేట మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫ్యాన్లను పాఠశాలల హెచ్ఎంలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L4TyHu
via IFTTT July 11, 2018 at 11:51PM
No comments:
Post a Comment